Sunday, May 14, 2017

ఇస్మాయిల్‌ తెలుగు భాషని బూజు కర్రతో దులిపి, శుభ్రమైన కవిత్వ భాషని ఏరుకుని కవిత్వం రాస్తే, చినవీరభద్రుడు రోజువారి పత్రికల్లోను, సామాజిక మాధ్యమాల్లోను, కనపడని ఒక ప్రత్యేక భాషాకోశాన్ని, ఇక్కడ చాల వుద్దేశపూర్వకంగా తన కవిత్వానికి వాహికగా వాడుకున్నాడు.